భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: ఈరోజు మార్కెట్లు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 514 పాయింట్లు లాభపడి 59,005కి ఎగబాకింది. నిఫ్టీ 165 పాయింట్లు పుంజుకుని 17,562 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.62 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/