లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 53,234కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 15,835 వద్ద స్థిరపడింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/