లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 443 పాయింట్లు లాభపడి 52,265కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78.34వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/