లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: వరుసగా మూడు రోజుల పాటు నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412 పాయింట్లు లాభపడి 59,447కి చేరుకుంది. నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 17,784 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.93 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:  https://www.vaartha.com/news/national/