లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 57,593కి చేరుకుంది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 17,222 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.15 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/