లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 57,808కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 17,266 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.73 వద్ద కొనసాగుతుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/