లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ చివరి రెండు గంటల్లో ఐటీ, ఫార్మా స్టాకుల అండతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 వద్ద స్థిరపడింది. డాలరుతలో రూపాయి మారకం విలువ 73.02 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/