లాభాల జోరులో స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరంలో జోరును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 60,223కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు ఎగబాకి 17,925 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద కొనసాగుతుంది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/