భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 832 పాయింట్లు పెరిగి 60,138కి ఎగబాకింది. నిఫ్టీ 258 పాయింట్లు లాభపడి 17,929 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/