భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః నిన్న భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 461 పాయింట్లు కోల్పోయి 61,337కి పడిపోయింది. నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 18,269కి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.79 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/