ఒడిదుడుకులో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 58,927కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 17,546 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.85 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/