నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబయిః దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 59,028కి పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 17,624 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.88 వద్ద నిలిచింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/