భారీగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభపడిన మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 651 పాయింట్లు నష్టపోయి 59,646కి పడిపోయింది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 17,758కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.79 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/