స్వల్ప నష్టాలలో స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298కి పడింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,382 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.45వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిఃhttps://www.vaartha.com/telangana/