భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 53,886కి పడిపోయింది. నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 16,058కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.57వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/