వరుసగా నాలుగో రోజు నష్టపోయిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 52,541కి పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 15,692 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78.19వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/