నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 54,288కి పడిపోయింది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 16,214 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.54వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/