ఆరో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 136 పాయింట్లు నష్టపోయి 52,793కి పడిపోయింది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 15,782 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.48వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/