నేడు కూడా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు కోల్పోయి 54,088కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 16,167 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.23వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/