వరుసగా మూడో రోజు మార్కెట్లకు నష్టాలే

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 233 పాయింట్లు నష్టపోయి 57,362కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 17,153 వద్ద స్థిరపడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/