నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి 57,683కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 17,206 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.58 వద్ద కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/