భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరాన్ని భారీ లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,254కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17,354 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద కొనసాగుతుంది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/