భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 57,684కి పెరిగింది. నిఫ్టీ 184 పాయింట్లు పుంజుకుని 17,167 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/