ఫ్లాట్ గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,041కి చేరింది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 11,214 వద్ద స్థిరపడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/