స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
సెన్సెక్స్ 173… నిఫ్టీ 43
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగించాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పెరుగుతుండడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 29,893 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 8,748 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.37 గా ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/