భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 997 పాయింట్లు పెరిగి 33,718కి చేరుకుంది. నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 9,860 వద్ద స్థిరపడింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/