నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 236.66 పాయింట్లు నష్టపోయి 60,621.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.20 పాయింట్ల నష్టంతో 18,027.65 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.35గా కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/