లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex today
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 346.37 పాయింట్లు లాభపడి 57,960.09 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.34 వద్ద కొనసాగుతుంది.