లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 45,609కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 13,393 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/