నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు

సెన్సెక్స్‌ 1,375… నిఫ్టీ 379

sensex
sensex

ముంబయి: కరోనా భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్‌లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండడంతో స్టాక్‌ మార్కెట్‌లు నేడు నష్టాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,375 పాయింట్లు కోల్పోయి 28,440 కి చేరింది. కాగా నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281 పాయింట్ల వద్ద ముగిసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/