లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఉదయం ఓపెన్ అయిన కాసేపటివరకు మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో మొదట్లో మార్కెట్లు నష్టాలలో ట్రేడయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కొనుగోళ్ల కళ రావడంతో చివరికి లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 358.54 పాయింట్ల లాభంతో 50614.29 వద్ద ముగియగా, నిఫ్టీ 105.70 పాయింట్ల లాభంతో 14895.65 వద్ద క్లోజ్ అయింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/