వరుసగా మూడో రోజు లాభాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నేడు కూడా లాభాలలో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 123.07 పాయింట్ల లాభంతో 54492.84 వద్ద.. నిఫ్టీ 35.80 పాయింట్ల లాభంతో 16294.60 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/