ఆఖర్లో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 697 పాయింట్లు లాభపడి 57,989కి పెరిగింది. నిఫ్టీ 198 పాయింట్లు పుంజుకుని 17,315 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/