లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 52,925కి పెరిగింది. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 15,860 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/