నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 551 పాయింట్ల నష్టంతో 50,284 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ సైతం అదేబాటలో 160 పాయింట్లు నష్టపోయి 15,048 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.71 వద్ద నిలిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/