ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 50,441కి చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 14,956 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.21గా ఉంది.

తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/