భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి 50,405కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు పతనమై 14,938కి దిగజారింది.

తాజా ఏపీ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/