లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్ల లాభంతో 49,978 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లు ఎగబాకి 14,768 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.43 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/