కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల నుండి కోలుకున్నాయి. ఉదయం 9.38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 131 పాయింట్లు లాభపడి 49,876 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 42 పాయింట్లు ఎగబాకి 14,718 వద్ద ట్రేడవుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/