ఊగిసలాటల్లో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 27 పాయింట్లు నష్టపోయి 50,860 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ ఆరు పాయింట్లు కోల్పోయి 14,975 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.60 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/