లాభాలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో ప్రారంభమయ్యాయి.ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 225 పాయింట్ల లాభంతో 50,023 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 14,715 వద్ద ట్రేడవుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/