లాభాలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 112 పాయింట్లు లాభపడి 49,510 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 14,555 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.21 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/