లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.14 గంటల సమయంలో సెన్సెక్స్ 316 పాయింట్లు లాభపడి 47,666 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 13,956 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.41 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/