లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 46,201 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 13,550 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.60 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/