లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.38 గంటల సమయంలో నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 13,406 వద్ద, సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 45,600 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.65 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/