లాభాల జోరులో మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 44,705 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 13,110 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/