లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 44,077కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 12,926 వద్ద స్థిరపడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/