నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 236.48 పాయింట్లు నష్టంతో 43,357.19 వద్ద నిఫ్టీ 58.35 పాయింట్లు నష్టపోయి 12,690.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.65గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/