స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 43,492 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కుంగి 12,723 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/