లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 42,738 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12,498 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/